మైనింగ్ ఉద్యోగాల రిక్రూట్ మెంట్ నిలిపివేయాలని ఆందోళన

84చూసినవారు
సింగరేణి మైనింగ్ ఉద్యోగాల పరిక్ష రాసిన అభ్యర్థులు నియామకం నిలిపివేయాలంటూ కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట శనివారం నిరసనకు దిగారు. పరీక్షను యాజమాన్యం రెండు నెలల క్రితం ఈడిసిఐఎల్ సంస్థకు అప్పజెప్పింది దీనితో అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహించిన సదరు సంస్థ ఒరిజినల్ కీ లో తప్పులు ఉన్నాయంటూ అభ్యర్థులు నియామకాన్ని తక్షణమే నిలిపి వేయాలంటూ సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.

సంబంధిత పోస్ట్