ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిసిసిబి చైర్మన్

55చూసినవారు
ఖమ్మం జిల్లాలో పర్యటించిన డిసిసిబి చైర్మన్
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామానికి చెందిన డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వరరావు గురువారం ఖమ్మం జిల్లాలోని జూలూరుపాడు, ఏన్కూరు, ములకల పల్లి, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ పలు సొసైటీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక కార్యాలయ సిబ్బందితో సమావేశమై పలు ముఖ్య అంశాలను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్