మంత్రులు, ఎంపీ అభ్యర్థితో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి

55చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామ సహాయంతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి పది ముఖ్య అంశాలను గురించి వారితో చర్చించారు.

సంబంధిత పోస్ట్