ప్రత్యేక పూజలలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి భట్టి

85చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ముందుగా ప్రజా కార్యాలయంలో గల అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్