మధిరలో అంగరంగ వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

60చూసినవారు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ షిరిడి సాయి దేవాలయంలో ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా ఆలయ నిర్వహకులు స్వామివారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక మంగళ హారతులతో పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ధర్మకర్తలు పబ్బతి వెంకట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్