మధిరలో ముమ్మరంగా కొనసాగిన పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం

62చూసినవారు
మధిరలో ముమ్మరంగా కొనసాగిన పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం
ఖమ్మం జిల్లా మధిర మండలంలో రెండవ రోజు పిఆర్టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా కొనసాగింది. ఈ సందర్భంగా జిల్లా పిఆర్టియు నాయకులు మండల పరిధిలోని పలు గ్రామాలలో గల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయుల సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశమై పలు ముఖ్య అంశాలను గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్