సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం

63చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ చేయాలని బీఆర్ఎస్ మండల నాయకులు డిమాండ్ చేశారు. గురువారం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ధర్నా చేపట్టి సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రుణమాఫీ సహా అన్ని హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసానికి రైతులు అందరూ గలం ఎత్తాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్