ప్రజలకు మెరుగైన తాగునీటిని అందించేందుకు కృషి

65చూసినవారు
ప్రజలకు మెరుగైన తాగునీటి సౌకర్యంను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని మిషన్ భగీరథ ఎస్ఈ సదాశివకుమార్ తెలిపారు. గురువారం నేలకొండపల్లి మండల కేంద్రంలో మిషన్ ఆపరేటర్లకు శిక్షణ తరగతులు ప్రారంభించారు. మిషన్ భగీరథ మంచినీటి సరఫరాను అవాంతరాలు లేకుండా అందించాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు నాణ్యమైన తాగునీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్