మాల మహానాడు ఆధ్వర్యంలో రాస్తారోకో

50చూసినవారు
ఎస్సీ, ఎస్టీ కులాలను వర్గీకరిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండు చేస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో బుధవారం కూసుమంచి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద వర్గీకరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు.

సంబంధిత పోస్ట్