ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గణతంత్ర వేడుకలు
జనవరి 26న పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. అందులో భాగంగా ప్రధానోపాధ్యాయులు నామ స్వతంత్ర సమరయోధుల గురించి చాలా చక్కగా విద్యార్థులకు వివరించారు. అదే విధంగా ఉపాధ్యాయుల ఐక్యమత్యం గురించి కూడా మాట్లాడారు. ఇక్కడి స్కూల్ లో పరిశుభ్రతతో పాటు చదువు, క్రమశిక్షణ, గురు, శిష్యుల పట్ల మర్యాద, ఆట స్థలం కూడా చాలా బాగున్నాయి అన్నారు.