ఎలక్ట్రిషిన్ ని హత్య చేసిన మావోలు

37366చూసినవారు
ఎలక్ట్రిషిన్ ని హత్య చేసిన మావోలు
జిల్లాలోని గూర్కం సమీపంలో బుధవారం మృతదేహం కలకలం రేపింది. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో పోలీస్ ఇన్ ఫార్మర్ అనే నెపంతో ఎలక్ట్రిషన్ ను మావోయిస్టులు దారుణంగా హత్య చేశారని సమాచారం. మృతుడు పోలంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాలడుగు గ్రామానికి చెందిన పొడియం జోగాగా గుర్తించారు. డోర్నపాల్ నగర పంచాయతీలో ఎలక్ట్రిషిన్ గా పనిచేస్తున్నాడు. మృతదేహం వద్ద మావోలు ఓ లేఖను వదిలి వెళ్లారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్