వాయిదా పడిన పండితాపురం పశువుల సంత వేలం పాట

58చూసినవారు
కామేపల్లి మండల పరిధిలోనే పండితాపురం గ్రామంలో ఉన్న బోడెపూడి కృష్ణ ప్రసాద్ పశువుల సంత వేలంపాట సోమవారం ఏర్పాటు చేశారు. అయితే అధికారులు నిర్ణయించిన ప్రభుత్వ మద్దతు ధర లభించకపోవడంతో వేలంపాటను నిలిపేసి వాయిదా వేశారు. తిరిగి పాటను ఎప్పుడూ వేలం నిర్ణయిస్తారనే విషయాన్ని తిరిగి ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. వేలంపాట సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు చేశారు

సంబంధిత పోస్ట్