ఈనెల 24న కారేపల్లి మండల కేంద్రంలో అధికారులతో సమీక్ష

74చూసినవారు
కారేపల్లి మండల పరిధిలో వివిధ శాఖల పని చేసే అధికారులతో ఈ నెల 24న సోమవారం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అన్నారు. గురువారం కారేపల్లి మండల కేంద్రంలో పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాద్ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మండల తాసిల్దార్ సంపత్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సోమవారం మండలంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్