పదో తరగతి పరీక్ష ఫలితాల కోసం మంగళవారం విద్యార్థిని విద్యార్థులు ఇంటర్నెట్ కేంద్రాల వద్ద ఎదురుచూస్తున్నారు. మంగళవారం నిలబడే ఫలితాలలో తమ ఉత్తీర్ణత విషయాలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వైరా నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు వేల మందికి పైగా విద్యార్థిని విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు.