కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసుతుంది అని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల జములయ్య అన్నారు. మంగళవారం వైరా లో నిర్వహించిన ముఖ్యకార్యకర్త ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 29న నిర్వహించే ఏఐటియుసి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.