మోదీ సర్కార్‌పై ఖర్గే విమర్శలు

78చూసినవారు
మోదీ సర్కార్‌పై ఖర్గే విమర్శలు
మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు చేశారు. కొన్ని రాష్ట్రాల్లో ఉనికిలో లేని ఆ పార్టీ 400 స్థానాలను ఎలా గెలుచుకోగలదు అని ఎద్దేవా చేశారు. ‘గత ఎన్నికలతో పోలిస్తే ప్రస్తుతం బీజేపీ సీట్లను కోల్పోతోంది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి పుంజుకుంటోంది. తమిళనాడు, కేరళ, తెలంగాణల్లో బీజేపీ ఉనికిలోనే లేదు. కర్ణాటక, మహారాష్ట్రలో బలహీనంగా ఉంది’ అన్నారు.

సంబంధిత పోస్ట్