ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం

52చూసినవారు
ఉత్కంఠ పోరులో కోల్‌కతా విజయం
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఓటమి తప్పలేదు. ఇవాళ కోల్‌కతాతో జరిగిన ఉత్కంఠ పోరులో ఒకే ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ చివరి వరకు పోరాడి 221 పరుగులు చేసింది. విల్ జాక్స్ 55, పాటిదర్ 52 పరుగుల వరద పారించినా ఆర్సీబీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. రస్సెల్ 3, నరైన్ 2, రానా 2 వికెట్లు తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్