తిర్యాణిలో బీజేపీ బూత్ స్థాయి నాయకుల సమావేశం

83చూసినవారు
తిర్యాణిలో బీజేపీ బూత్ స్థాయి నాయకుల సమావేశం
తిర్యాని మండల కేంద్రంలో సోమవారం బూత్ స్థాయి నాయకులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అదిలాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ మండలంలోని వివిధ బూత్ స్థాయి నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు సమీపించిన నేపథ్యం లో ప్రతి కార్యకర్త ప్రతి ఒక్క ఓటరును కలిసే ప్రయత్నం చేయాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్