ఏసీబీ ట్రాప్ లో మహిళా ఎస్ఐ

4212చూసినవారు
ఏసీబీ ట్రాప్ లో ఆసిఫాబాద్ ఎస్ఐ రాజ్యలక్ష్మి చిక్కింది. కరీంనగర్ ఏసీబీ, ఆదిలాబాద్ ఇన్చార్జ్ డీఎస్పి రమణ మూర్తి వివరాల ప్రకారం. ఒక ఆక్సిడెంట్లో నిందితుడైన మంచిర్యాల్ జిల్లా నస్పూర్ మండలానికి చెందిన యాహియా ఖాన్ బేయిల్, అతని వాహనాన్ని రిలీజ్ చేయడానికి 25 వేలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. సోమవారం ఎస్ఐ లంచం డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిందని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్