కార్మికుల పని వేళలు మార్చాలి...

63చూసినవారు
కార్మికుల పని వేళలు మార్చాలి...
కొమురం భీం జిల్లా బెల్లంపల్లి ఏరియాలోనీ సింగరేణి కార్మికుల విధి నిర్వహణ సమయాల్లో మార్పులు చేయాలని ఐఎన్టియుసి ఏరియా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం వారు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత ఎక్కువ ఉన్నందున పని వేళల్లో మార్పులు చేయాలన్నారు. మొదటి షిప్ట్ ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, రెండో షిఫ్ట్ 4 గంటల నుండి 11 గంటల వరకు, మూడో షిఫ్ట్ ను యధావిధిగా మార్పులు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్