వడదెబ్బతో యువకుడి మృతి

77చూసినవారు
వడదెబ్బతో యువకుడి మృతి
కౌటాల మండలంలోని జనగాం గ్రామానికి చెందిన రైతు వేలాది మధుకర్ (24) వడదెబ్బతో మృతిచెం దాడు. గురువారం కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం. మధుకర్కు చెందిన ఎద్దు తప్పిపోవడంతో వారం రోజులుగా దాన్ని వెతికేందుకు అతను ఎండకు తిరి గాడు. ఈ క్రమంలో అస్వస్థతకు గురైయ్యాడు. కౌటాల ప్రాధమిక ఆసుపత్రిలో చికిత్స ఇప్పించినా తగ్గిపోవడంతో కాగజ్నగర్కు తీసుకెళ్లే క్రమంలో బుధవారం రాత్రి మార్గమధ్యలో మృతిచెందినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్