కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

59చూసినవారు
కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
బెజ్జూర్ మండలానికి చెందిన సామల రాజన్న మాతృమూర్తి ఇటీవలె గుండెపోటుతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను ఆదివారం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్