నియోజకవర్గ ఎమ్మార్వోలతో సమావేశం ఏర్పాటుచేసిన జాయింట్ కలెక్టర్
అశ్వారావుపేటలోని తహసిల్దార్ కార్యాలయంలో బుధవారం నియోజవర్గ స్థాయి ఎన్నికల నియమావళి ప్రకారం తీసుకోవాల్సిన, పాటించవలసిన విధివిధానాలపై అధికారులతో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల తహసిల్దార్లు, ఉద్యోగస్తులు పాల్గొన్నారు.