గిరిజన గ్రామంలో వైద్య శిబిరం

73చూసినవారు
గిరిజన గ్రామంలో వైద్య శిబిరం
చర్ల మండలంలోని బూరుగుపాడు గిరిజన గ్రామంలో భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం వైద్య
శిబిరం నిర్వహించారు. 62 మందికి మందులు పంపిణి చేసారు. అదే గ్రామంలో 22 కుటుంబాలకు గుడిశాల పైకప్పు  కప్పుకొనుటకు టార్పలిన్ పరదాలను అందజేశారు. ఈకార్యక్రమంలో డాక్టర్ కామేశ్వర్రావు, సూర్యనారాయణ, రాజారెడ్డి, డాక్టర్ సందీప్, డాక్టర్ చంద్రప్రసాద్, డాక్టర్ భానుప్రసాద్, డాక్టర్ పుల్లారెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్