నూతనంగా పాఠశాల భవనాన్ని నిర్మించిన చర్ల పోలీసులు

58చూసినవారు
చర్ల పోలీసుల ఆధ్వర్యంలో బూరుగుపాడు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రాధమిక పాఠశాల భవనాన్ని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సోమవారం ప్రారంభించారు. మావోయిస్టు ప్రభావిత సరిహద్దు గ్రామమైన బూరుగుపాడులో శిథిలావస్థకు చేరిన గుడిసెలో చదువుకుంటున్న విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని గమనించిన చర్ల పోలీసులు వెంటనే శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్