తెలిపేరు గేట్లు ఎత్తిన అధికారులు

79చూసినవారు
అల్పపీడన ప్రభావంతో చత్తీస్గఢ్ పాటు స్థానికంగా కురుస్తున్న భారీ వర్షాలకు చర్ల మండంలోని తాలిపేరు ప్రాజెక్టుకు సోమవారం భారీగా వరద నీరు పోటెత్తింది. ఎగువ ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ, బీజా పూర్ జిల్లాల్లో కుండపోత వానలకు జలాశయంలోకి ఉద్ధృతంగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్టులో 24 గేట్లను పూర్తిస్థాయి (ఫ్రీఫ్లో)లో ఎత్తి వుంచి 1. 54 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్