10 వేల క్యూసెక్కులు నీరు విడుదల

57చూసినవారు
పాల్వంచ కిన్నెరసాని రిజర్వాయర్ నుంచి శుక్రవారం రాత్రి పది వేల క్యూసెక్కుల వరదను విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 405. 30 అడు గులకు చేరింది. ఇన్ప్లే 4 వేల క్యూసెక్కులుగా ఉంది. నీటి విడుదల సమయంలో కిన్నెరసాని నది పరీవాహక ప్రాంతాలకు వెళ్లొద్దని కేటీపీఎస్ అధికారులు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్