15 క్వింటాల రేషన్ బియ్యం సీజ్

83చూసినవారు
జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 15 క్వింటాల రేషన్ బియ్యాన్ని కొత్తగూడెం సివిల్ సప్లై అధికారులు ఆదివారం సీజ్ చేశారు. సమాచారం మేరకు ఆటోలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని వెంబడించగా కోళ్ల ఫారంలో నిల్వ చేస్తూ పట్టుబడినట్లు సివిల్ సప్లై ఆర్ ఐ తెలిపారు. ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని గౌడన్ కు తరలించి రెండు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్