పాల్వంచలో రోడ్లన్నీ జలమయం

6935చూసినవారు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మండువేసవిలో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మున్సిపాలిటీ మంచినీటి పంపు లీకేజీ కావడంతో పట్టణంలోని పలు ప్రాంతాలలో లీకేజీలు ఏర్పడి, రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. మున్సిపల్ అధికారులు స్పందించి లీకేజీలను అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్