మావోయిస్టులు మృతిపై జిల్లా ఎస్పి ప్రకటన

71చూసినవారు
మావోయిస్టులు మృతిపై జిల్లా ఎస్పి ప్రకటన
సీపీఐ మావోయిస్టులు పోలీసులకు గురువారం జరిగిన ఎదురుకాల్పుల్లో కొత్తగూడెం జిల్లా డివిజనల్ కమిటీకి చెందిన ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రకటించారు. ఉదయం సుమారుగా 6: 45 తెలిపారు. కరకగూడెం పోలీస్ స్టేషన్కు వాయువ్య దిశలో మోతే గ్రామం అటవీప్రాంతంలో సాధారణ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసు బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్