ఈవీఎంలపై అవగాహన ఉండాలి: కలెక్టర్

71చూసినవారు
ఈవీఎంలపై అవగాహన ఉండాలి: కలెక్టర్
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయంలోని ఈవీఎం గోడౌను సోమవారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అల పరిశీలించారు. ఎన్నికల సిబ్బంది శిక్షణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్స్ ను కేటాయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలలో విధులు నిర్వహించే ప్రిసెండింగ్ అధికారులు, సహాయ ప్రిసెండింగ్ అధికారులు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్ల(ఈవీఎం)పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్