జిల్లాలో పలువురు ఎస్‌ఐలు బదిలీ

85చూసినవారు
జిల్లాలో పలువురు ఎస్‌ఐలు బదిలీ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు ఎస్ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. అశ్వాపురం ఎస్ఐ సురేష్ పాల్వంచ రూరల్ కు బదిలీ చేయగా అక్కడ ఉన్న ఎస్సై శ్రీనివాస్ జిల్లా విఆర్ కు, సిసిఎస్ -2ఎస్ఐ సుమన్ పాల్వంచ టౌన్ పోలీస్ స్టేషన్ కు, పాల్వంచ టౌన్ ఎస్ఐ రాము జిల్లా విఆర్ కు, ఖమ్మం కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న యయాతి రాజు అశ్వరావుపేట ఎస్సైగా నియమితులయ్యారు.

సంబంధిత పోస్ట్