డ్యామ్ ని పరిశీలించిన ఎస్పి

83చూసినవారు
డ్యామ్ ని పరిశీలించిన ఎస్పి
భారీ వర్షాల నేపథ్యంలో కిన్నెరసాని నదికి భారీగా వరదనీరు చేరుతుందడంతో స్థానిక ప్రజలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అప్రమత్తం చేస్తున్నారు. కిన్నరసాని దిగువ గ్రామాల మధ్య నూతనంగా నిరీమిస్తున్న వరద ఉద్ధృతిని పరిశీలించి, అధికారులకు అప్రమత్తం ఉండాలి అని ఆదేశించారు. కిన్నెరసాని రిజర్వాయర్ గేట్లను తెరిచిన సమయంలో పర్యాటకులను ఎవ్వరినీ అనుమతించవద్దని డ్యామ్ అధికారులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్