ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికలు నిరసన

51చూసినవారు
కొత్తగూడెం సీపీఐ కార్యాలయంలో సింగరేణి గుర్తింపు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీతారామయ్య, విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడుతూ సింగరేణిపై గత ప్రభుత్వం అజమాయిషీ, రాజకీయ జోక్యం ఎక్కువై నిధుల దుర్వినియోగం జరిగింది అని అన్నారు. టిబిజికెఎస్ కార్మిక వ్యతిరేక నిర్ణయాల వల్ల గుర్తింపు సంఘం ఎన్నికల్లో నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం సింగరేణి లో రాజకీయ జోక్యాన్ని అరి కట్టాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్