ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

80చూసినవారు
ఆటో ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
అశ్వాపురం మండలంలో ఆనందపురం, సీతారాంపురం మధ్య రహదారిపై ఆదివారం ట్రాలీ ఆటోను ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషంగా ఉంది. స్థానికులు 108 ద్వారా అశ్వాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్