రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు

53చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు
మణుగూరు సురక్ష బస్టాండ్ వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని షేక్ హైమధ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు యువకుడిని మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్