గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం

1898చూసినవారు
గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే పాయం
మణుగూరు మండలంలోని కూనవరం గ్రామ పంచాయితీలో శనివారం పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు గృహ జ్యోతి పథకాన్ని ప్రారంభించి జీరో బిల్లు కొట్టడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన గృహజ్యోతి పథకాన్ని ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్