నగదు స్వాధీనం

9206చూసినవారు
నగదు స్వాధీనం
మణుగూరు పట్టణంలో ఇద్దరు వ్యక్తులను నుంచి రూ.6,50,000 నగదును సీఐ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు మంగళవారం పట్టుకొన్నారు. కమలాపురం క్రాస్రోడ్ వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న నేపథ్యంలో కోటా వెంకట అప్పారావు రూ. 1,50,000, మరో వ్యక్తి పుల్లారావు రూ. 5 లక్షల నగదును ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్నారు. వారి నుంచి నగదుని స్వాధీనం చేసుకొని ఎన్నికల ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్