చెట్టు పైనుంచి పడిన వ్యక్తి మృతి

76చూసినవారు
చెట్టు పైనుంచి పడిన వ్యక్తి మృతి
ఇల్లందు బయ్యారంలోని కొత్తపేటకి చెందిన సాంబయ్య గౌడ్ (52) అనే వ్యక్తి తాటి చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి క్రింద పడ్డాడు. చికిత్స నిమిత్తం జిల్లాలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి శుక్రవారం మృతి చెందాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్