ఆర్మీ జవాన్ కు కన్నీటి వీడ్కోలు

79చూసినవారు
కారేపల్లి మండల పరిధిలోని భాగ్యనగర్ తండా గ్రామానికి చెందిన దేశ రక్షణ సైనికుడు ఐటిబిపి హెడ్ కానిస్టేబుల్ బాలాజీ జ్వరంతో మృతి చెందగా శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఆర్మీ అధికారులు తోటి జవాన్లు బాలాజీ భౌతిక దేహం పై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్