ఈవోపై దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు

69చూసినవారు
ఈవోపై దేవదాయ శాఖ అధికారులకు ఫిర్యాదు
ఇల్లందు మర్రిగూడెం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయ ఈవో కవితపై శనివారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఆలయంలో జరుగుతున్న నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని అసిస్టెంట్ కమిషనర్ ను కోరారు.

సంబంధిత పోస్ట్