నేరుగా విత్తే కరివేద వరి సాగుపై క్షేత్రస్థాయిలో అవగాహన

78చూసినవారు
వ్యవసాయశాఖ, పిఏ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కామేపల్లి రైతు వేదికలో రైతులకు నేరుగా విత్తే కరివేద వరి సాగు పద్ధతి పై సమావేశం గురువారం నిర్వహించారు. కలుపు మందులు, ఎరువుల వాడకం పై శాస్త్రవేత్త రవికుమార్ రైతులకు వివరించి అవగాహన కల్పించి చైతన్య పరిచారు. ఈ సమావేశంలో ఏడిఏ ఏ. శ్రీనివాసరావు, ఏవో బి. తారా దేవి, ఏ ఈ ఓ లు బి. శ్రీ కన్య, మహేష్, జగదీశ్వర్, ప్రతిభ, ఉష, మున్ని, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్