షరతులతో మాఫీ చేయడం లేదు: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ

78చూసినవారు
బయ్యారంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ ఆధ్వర్యంలో గురువారం రైతు ధర్నా నిర్వహించారు. అర్హులైన రైతులకు వెంటనే రైతు భరోసా, రుణమాఫీ పథకాలు అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే అన్నారు. బయ్యారం మండలంలో మొత్తం 11వేల పైచిలుకు రైతులు ఉంటే కేవలం 3 వేల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని మండిపడ్డారు. లేనిపోని షరతులు పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడం లేదని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్