రేషన్ బియ్యం స్వాధీనం

85చూసినవారు
రేషన్ బియ్యం స్వాధీనం
ఇల్లెందు మండలానికి చెందిన పలువురు కారేపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఇంట్లో రేషన్ బియ్యం నిల్వఉంచారు. స్థానిక పోలీసులు, ఖమ్మం టాస్క్ ఫోర్స్ విభాగానికి ఈ సమాచారం తెలియడంతో ఆదివారం సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. సుమారు 80 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్