రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో రాంక్ సాధించిన తేజస్విని

60చూసినవారు
రాష్ట్ర స్థాయిలో తొమ్మిదో రాంక్ సాధించిన తేజస్విని
కామేపల్లి మండల పరిధిలోని కామేపల్లి గ్రామానికి చెందిన నాగు బండి హనుమంతరావు కుమార్తె నాగు బండి తేజస్విని ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 987 మార్కలతో రాష్ట్ర స్థాయిలో 9 వ రాంక్ సాధించింది. తేజస్విని తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారని పలువురు
తేజస్విని ఉపాధ్యాయులు, గ్రామస్థులు అభినందించారు.

సంబంధిత పోస్ట్