కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్

57చూసినవారు
కాంగ్రెస్ నేతలకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్
తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలపై న్యాయపపరంగా ఎదుర్కొంటామని అన్నారు. తప్పుడు అరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కేకే మహేందర్ రెడ్డి లకు లీగల్ నోటీసులు పంపించారు.

సంబంధిత పోస్ట్