అమితాబ్‌కు లతా మంగేష్కర్‌ పురస్కారం

50చూసినవారు
అమితాబ్‌కు లతా మంగేష్కర్‌ పురస్కారం
లతా దీనానాథ్‌ మంగేష్కర్‌ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌కు ఇవ్వనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీన అమితాబ్‌కు పురస్కారాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. 2022లో ఈ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి అందజేశారు. 2023లో ఆశా భోస్లేకు ఇచ్చారు. ఈ ఏడాది అమితాబ్‌కు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్