ఎవరు అడ్డొస్తారో చూస్తా: రఘునందన్ రావు

68చూసినవారు
ఎవరు అడ్డొస్తారో చూస్తా: రఘునందన్ రావు
BRS నేత వెంకట్రామి రెడ్డికి బిజేపీ ఎంపీ రఘునందన్ రావు సవాల్ విసిరారు. 'గజ్వేల్ నియోజకవర్గంలో ఆక్రమించుకున్న భూములను 30 రోజుల్లో తిరిగి బాధితులకు ఇవ్వాలి. క్షీర సాగర్ రైతులకు భూములు తిరిగి ఇవ్వాల్సిందే. భూములు తిరిగి ఇవ్వకపోతే ఎంత వరకైనా పోరాటం చేస్తాం. ఎవరు అడ్డొస్తారో చూస్తా' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్