CCTV: పట్టపగలు వ్యక్తి గొంతు పట్టుకుని దోచుకున్నారు

79చూసినవారు
ఢిల్లీలోని దొంగల ముఠాలు చేసే దారుణాలు పెరిగిపోతున్నాయి. దొంగలు నడిరోడ్డుపై రెచ్చిపోతున్నారు. రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని.. ముగ్గురు దొంగలు ముసుగులు ధరించి అతన్ని అడ్డుకుని బెదిరించారు. అనంతరం దుండగులు ఆ వ్యక్తి గొంతు పట్టుకుని జేబులో ఉన్న డబ్బును తీసుకుని పారిపోయారు. ఈ ఘటన అంతా సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్