అదానీ గ్రూప్లోని ప్రధాన సంస్థాగత పెట్టుబడిదారు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసి) భారీ సంఖ్యలో షేర్లను విక్రయించింది. డిసెంబర్ 2023తో ముగిసిన త్రైమాసికంలో కోట్లాది షేర్లను విక్రయించి లాభాల స్వీకరణకు దిగింది.
అదానీ ఎనర్జీ సొల్యూషన్స్,
అదానీ ఎంటర్ప్రైజెస్ మరియు
అదానీ పోర్ట్స్ దాదాపు 3,72,78,466 షేర్లను విక్రయించాయి. మరోవైపు అంబుజా సిమెంట్లో కేవలం 4500 షేర్లను మాత్రమే కొనుగోలు చేసింది.